In News

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి

జగిత్యాల జిల్లా: మోడీ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిర్భన్ గంగూలీ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన… శుక్రవారం కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. మోడీ తన మంత్రి వర్గంలో చాలా మంది మహిళలకు స్థానం కల్పించారన్నారు. రాష్ట్రపతి పదవికి గిరిజన …